13 April, 2026 | 1:36 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం

17-01-2026 04:27 PM

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తమిళనాడులో పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. పళనిస్వామి శనివారం నాడు ఎన్నికల తొలి మేనిఫెస్టోను(AIADMK manifesto) ప్రకటించారు. మహిళలకు ప్రతినెలా రూ. 2 వేల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. అమ్మ ఇల్లం పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సొంతఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని సూచించారు. భూమి కొనుగోలు చేసి ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. పట్టణాల్లో అర్హులకు అపార్ట్ మెంట్లు నిర్మించి ఇస్తామని పేర్కొంది. ఉపాధి పతాకాన్ని 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి స్పష్టం చేశారు.