23-07-2025 12:13:33 AM
తిరువనంతపురం, జూలై 22: బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూప ర్ ఫైటర్ జెట్ ఎఫ్-35 ఎట్టకేలకు కేరళను వీడింది. ఈ విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడం తో జూ న్ 14వ తేదీన తిరువనంతపురం వి మానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యా ండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫైటర్ జెట్ ఆస్ట్రేలియా దిశగా ప్ర యాణిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పైలెట్ ఇంధన సమస్యను, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారు.
దీంతో కేరళలో తిరువనంతపురంలో విమానాన్ని ది ం చారు. పలుమార్లు హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు య త్ని ంచారు. కొన్ని రోజుల క్రితం మరమ్మత్తుల నిమిత్తం బ్రిటన్ నిపు ణుల బృందం భారత్కు వచ్చింది. లో పాలు సవరించడంతో విమానం ఎగిరేందుకు అనుమతి ఇచ్చారు.