16 April, 2026 | 11:03 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఏఎంసిచైర్మన్

07-06-2025 01:52 AM

కల్లూరు,జూన్06(విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగం గా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఆదేశానుసారం మండల పరిధి ఎర్ర బంజర గ్రామంలో శుక్రవారం కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి 15 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుండి గత బిఆర్‌ఎస్ ప్ర భుత్వంలో సొంత ఇంటి కల నెరవేరలేదని, ఇండ్ల కోసం అందరూ ఎదురు చూశారని అలాంటిది ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కృషితో సొంత ఇంటి కల నెరవేరుతుందని అందుకు మన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కి మనమంతా రుణపడి ఉండాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే కి కానుక ఇవ్వా లని కోరారు.

మంజూరి పత్రాలు అందుకు న్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టి, త్వ రగా పూర్తి చేసుకోవాలని అధికారుల ఆదేశాలతో ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని లబ్ధి దారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు,స్థానిక పెద్దలు రామారావు, స్థానిక నాయకులు తదితరులుపాల్గొన్నారు.