22 May, 2026 | 9:52 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

గగన్ యాన్ మిషన్ వివరాలు వెల్లడించనున్న శుభాంశు శుక్లా

21-08-2025 10:13 AM

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జితేంద్రసింగ్(Union Minister Jitendra Singh), ఇస్రో ఛైర్మన్ నారాయణన్ గురువారం మధ్యాహ్నం గగన్ యాన్ మిషన్ వివరాలు(Gaganyaan Mission Details) వెల్లడించనున్నారు. భారత వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా(Indian astronaut Captain Shubhanshu Shukla) మీడియాతో మాట్లాడనున్నారు. తన అంతరిక్షయాత్ర వివరాలను శుభాంశు శుక్లా వెల్లడించారు. శుక్లా అంతరిక్ష యాత్ర ముగించుకుని ఈ నెల 17న భారత్ కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి, ఇస్రో ఛైర్మన్ ను కలిసి శుక్లా విశేషాలు పంచుకోనున్నారు. మధ్యాహ్నం దేశ ప్రజలకు శుక్లా అంతరిక్ష యాత్ర విశేషాలు వెల్లడించనున్నారు.