18 August, 2026 | 1:21 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

కళాజాత బృందంచే అవగాహన

23-04-2025 11:23 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని మహాలక్ష్మి వాడలో పోలీస్ కళాజాత బృందంచే ప్రజలకు మూఢ నమ్మకాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, గంజాయి, రాష్ డ్రైవింగ్, ఆత్మహత్యలపై అవగాహన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళజాత బృందం నాటక రూపంలో జానపదాలతో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రజలు అపోహలను నమ్మకూడదన్నారు. పోలీస్ శాఖ అనుక్షణం ప్రజల కోసం పని చేస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఎలాంటి సమస్య ఉన్న పోలీస్ లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు, కళాజాతర బృందం సభ్యులు పాల్గొన్నారు.