24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ఎన్నికల వ్యయం, నియమావళిపై అవగాహన: ఎంపీడీఓ

11-12-2025 08:24 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికలపై అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల వ్యయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యయం అసిస్టెంట్ అరుణ్ కులకర్ణి మాట్లాడుతూ... సర్పంచ్ అభ్యర్థులు రూ 1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ. 30వేలు లోపు ఖర్చు చేయాలన్నారు. నిర్వాహణ ఖాత వివరాలను ఎన్నికలు ముగిసిన వెంటనే సమర్పించాలన్నారు. ఇందులో ఎంపీడీఓ, అధికారులు ఉన్నారు.