15 April, 2026 | 9:53 AM

ప్రశాంతంగా బీ.ఎడ్, బీపీ.ఎడ్ పరీక్షలు

31-01-2026 12:22 AM

డిచ్ పల్లి, జనవరి 30 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ  పరిధిలో ఈరోజు జరిగిన బి.ఎడ్, బిపిఎడ్(ఒకటవ , మూడవ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన బిఎడ్, బిపిఎడ్  పరీక్షలకు 1339 మంది విద్యార్థులు ఉండగా 1308 మంచి విద్యార్థులు హాజరుకాగా 31 మంది విద్యార్థులు గైరాజరయ్యారని   ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు.