07-06-2025 07:04:51 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి, లక్ష్మీపురం, గూర్రేవులా గ్రామల్లాలో ఈద్గాలో ముస్లింలు బక్రీద్(Eid al-Adha) పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈద్గాలలో మసీదులో ప్రార్థనలు చేసుకొని ఒకరికొకరు అలయ్ భలాయ్ గా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు రియాజుద్దీన్ షాయక్ పాషా, మొయినుద్దీన్, ఇబ్రాహీం పాల్గొన్నారు.