9 April, 2026 | 7:35 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బెల్లంపల్లిలో ఓటు వేసిన బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి హిమ సాగర్

11-02-2026 03:33 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుద్దాల హేమసాగర్ బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సుద్దాల హిమ సాగర్ పట్టణంలోని టేకుల బస్తి నివాసి. కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొంది బెంగళూరులో స్థిరపడ్డారు. ఓటు హక్కు కోసం ఆయన బెల్లంపల్లికి వచ్చి బజార్ ఏరియా జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలోఓటు వేశారు. సుదూర.ప్రాంతంలో ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో  స్థిరపడిన సదరు ఉద్యోగి బెల్లంపల్లి కి వచ్చి ఓటు వేసి తమ ఓటు హక్కు పై చాటుకున్నారు.