17 April, 2026 | 5:56 AM

బంజారా సేవ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

12-01-2026 09:22 PM

మర్రిగూడ(నాంపల్లి),(విజయక్రాంతి): బంజారా సేనా నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షులుగా మేగావత్ రామ్ కుమార్, నాంపల్లి మండల అధ్యక్షులుగా మేగావత్ రమేష్ నాయక్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నాంపల్లి మండల కేంద్రంలో బంజారా సేవ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెగావత్ నంద నాయక్, మెగావత్ నీలా రవి నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా కమిటీ ఏర్పాటు చేశారు.