8 July, 2026 | 7:53 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ యూనియన్ల పిలుపు

18-03-2025 12:00 AM

ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె 

న్యూఢిల్లీ, మార్చి 17: డిమాండ్లు పరిష్కారానికి హామీ ఇవ్వడంలో ఇండియన్ బ్యాం క్స్ అసోసియేషన్ (ఐబీఏ)విఫలమైనందున దేశ వ్యాప్తంగా 48 గంటలపాటు సమ్మె చే యనున్నట్టు ది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాం క్ యూనియన్స్(యూఎఫ్‌బీ  సోమవారం ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా మార్చి 23 అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని ప్రకటనలో పే  మార్చి 25 అర్ధ రాత్రి వరకూ ఈ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పని దినాలను కల్పించడం వంటి కొన్ని కీలకమైన డిమాండ్లను యూఎఫ్‌బీయూ కొంత  చేస్తోంది.

ఈ క్ర మంలోనే ఐబీఏతో సమావేశంమై డిమాం డ్లు పరిష్కరించాలని కోరింది. సమావేశం సఫలం కాకపోవడంతో యూఎఫ్‌బీ యూ సమ్మెకు సైరన్ మోగించింది. దీంతో 24, 25 తేదీల్లో సేవలు నిలిచిపోనున్నాయి.