పిల్లలకు మౌలిక వసతులు కల్పించాలి
19-06-2026 12:00 AM
నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): కేజీబీవీ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నా రు. గురువారం పట్టణంలోని అర్బన్ కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం అందించిన పుస్తకాలను విద్యార్థులకు పంపించేశారు. ప్రతిరోజు మెనూ ప్రకా రం భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ సుజాత పాఠశాల సిబ్బంది ఉన్నారు.






