11 April, 2026 | 12:11 PM

Breaking News

సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •  

బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం

12-11-2025 12:00 AM

అయిజ, నవంబర్ 11 : ఎస్ జి ఎఫ్ జిల్లాస్థాయి అండర్ 14 మరియు అండర్ 17 బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లో నిర్వహించారు.  జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జోనల్ స్థాయికి ఎంపిక కావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఏ సోమశేఖర్ రెడ్డి ,జోగులాంబ గద్వాల్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పులకుర్తి రామచంద్ర రెడ్డి, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీ నాగేష్ మండల సబ్ ఇన్స్పెక్టర్ 2 తరుణ్ రెడ్డి పాల్గొని బాస్కెట్ బాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు.