calender_icon.png 9 May, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

11-04-2025 12:00:00 AM

రామకృష్ణాపూర్, ఏప్రిల్ 10 : విద్యుత్ ప్రమాదాల పట్ల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డివిజనల్ ఇంజనీర్ కైసర్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో సిబ్బందికి విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వ ర్లు, టెక్నీకల్ ఇంజనీర్ సుబ్బలక్మి, క్యాతన్‌పల్లి, హజీపూర్, నస్పూర్ ఏఇ లు మహేందర్ రెడ్డి, ప్రభాకర్, రామచందర్, సబ్ ఇంజనీర్లు రవి, సుదేస్న, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.