28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి

19-03-2025 06:54 PM

ఎస్సై అజయ్ కుమార్...

నడిగూడెం: సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ అన్నారు. స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం సైబర్ ఆధారిత అక్రమ రవాణా వంటి అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి గుర్తు తెలియని వాళ్ళతో ఫోన్ లో చెప్పిన మాటలకు మోసపోవద్ధన్నారు. ఈ  కార్యక్రమంలో ఏపీఎం రామలక్ష్మి, మహిళా సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.