16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు

26-12-2025 12:06 AM

మంగపేట,డిసెంబర్25(విజయక్రాంతి):ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా వృద్ధాశ్రమంలో గౌరవనీయ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ బూత్ అధ్యక్షులు ఎడ్లపల్లి సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీజేపీ ములుగు జిల్లా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకుబ్ పాష ములుగు జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ చల్లా రాంకి మాజీ మండల అధ్యక్షులు పల్నాటి సతీష్  సోషల్ మీడియా ఇంచార్జి ఎంబటి నవీన్, కోలా ఉదయ్మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.