16 April, 2026 | 11:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ప్రజల సమస్యలు నెరవేరుస్తున్న సర్వాయి నూతన సర్పంచ్

26-12-2025 12:04 AM

కన్నాయిగూడెం,డిసెంబర్25(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి గ్రామ పంచాయతీ సర్పంచుగా నన్ను గెలిపిస్తే చిట్యాల మరియు మల్కాపల్లిలో రెండు బోర్లు వేస్తాను అని కోరం నర్సయ్య(రాజు)ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిట్యాల మరియు మల్కాపల్లిలో రెండు బోర్లు సర్వాయి గ్రామ సర్పంచు కోరం నర్సయ్య వేశారు ఈకార్యక్రమంలో కన్నాయిగూడెం మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేర్ప పగిడయ్య, ప్రస్తుత సర్వాయి ఉప సర్పంచ్ అమిలి మోహన్ రావు, మాజీ సర్పంచ్ ఆలం చిరంజీవి, మండల నాయకులు పూనెం బాబు తదితరులు పాల్గొన్నారు