calender_icon.png 16 June, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

16-06-2025 01:06:58 AM

చండూరు, జూన్ 15 :  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బిజెపి నల్లగొండ జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు కొర్ర భాస్కర్ నాయక్ అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని రాజపేట తండాలో న రే్ంర ద మోడీ 11 సంవత్సరాలు సుపరిపాలన విజయాలపై భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆ ధ్వర్యంలో ‘ వికసిత్ భారత్ రచ్చబండ ‘కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో  గిరిజన మోర్చా బిజెపి మండల అధ్యక్షులు అంగోత్ భాస్కర్ నాయక్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, మండల అధ్యక్షులు రాజేందర్ నాయక్, గ్యార గోపాల్, కటకం నరసింహ, చా పల వెంకటేష్, ప్రదీప్ రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు రమావత్ చంద్రకళ, రమావత్ ప్రసాద్, జటావత్ దత్తు, రామావత్ శేషు తదితరులు పాల్గొన్నారు.