15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం

26-12-2025 09:50 PM

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు,(విజయక్రాంతి): రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేద్దాం గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పినపాక మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పినపాక నియోజక వర్గంలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కొత్త సర్పంచ్లకు, పాలకవ ర్గానికి నేడు హనుమాన్ ఫంక్షన్ హాల్ అభినందన  సన్మాన సభ నిర్వహించబ డునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా మండలాల నూతన సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్, మహిళ నాయకురాలు, అభి మానులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.