22 June, 2026 | 2:38 PM

Breaking News

దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •  

ఓల్డ్ బోయిన్ పల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన

26-12-2025 09:35 PM

కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు 

పెద్ద సంఖ్యలో హాజర వైద్య పరీక్షలు చేయించుకున్న స్థానికులు

సికింద్రాబాద్,(విజయక్రాంతి): ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మహేందర్ యాదవ్  సహకారంతో మెగా కంటి పరీక్ష శిబిరం ఓల్డ్ బోయిన్ పల్లి మల్లికార్జున్ నగర్ కాలనీ సదాశివ హై స్కూల్ లో పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్లు హిందూ, వేణు, వరుణ్ బృంద సభ్యులు పర్యవేక్షణలో కంటి పరీక్షలు శిబిరాన్ని కార్పొరేటర్ నరసింహ యాదవ్ రిబ్బన్ కట్ చేసి పరీక్షలు ప్రారంభించారు.

ఈ కంటి పరీక్ష శిబిరంలో 522 మంది  కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 60 మంది కంటి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. మిగతా వారికి కంటే సమస్యలతో ఉన్న 415 మందికి అద్దాలు  ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 31న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలు సందర్భంగా కంటి   అద్దాలు కార్పొరేటర్  ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు.. పంపిణీ చేస్తారు.