calender_icon.png 16 June, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు క్యాబినెట్ సమావేశం

16-06-2025 01:23:06 AM

స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసాపై చర్చ

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చిం చే అవకాశం ఉంది. క్యాబినేట్ సమావేశంలో చర్చించిన అనంతరం స్థాని క సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తొలుతు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.