19 May, 2026 | 6:26 PM

Breaking News

ఎట్టకేలకు బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెపూల సత్యనారాయణ నియామకం   •   ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం   •   మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీకి అడ్మిషన్ ప్రారంభం   •   ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి   •   తెలంగాణ ఎపీ సెట్ లో ర్యాంకు సాధించిన రైతు బిడ్డ   •   అవినాష్ పుట్టినరోజు... దివ్యాంగులకు పండ్ల పంపిణీ   •   చట్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి   •   కొత్తగూడెం 17వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు   •   ఎండ నుండి కాపాడుకుంటూ పనులు చేసుకోండి: ఏపీవో   •   సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలను ఉధృతం చేయాలి   •  

ఎండ నుండి కాపాడుకుంటూ పనులు చేసుకోండి: ఏపీవో

19-05-2026 05:21 PM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ కార్యక్రమంలో పనిచేస్తున్న కూలీలు ఎండ నుండి కాపాడుకుంటూ పనులు చేసుకోవాలని ఏపీవో జగదే రావు కోరారు. మంగళవారం మండలంలోని పాట్నాపూర్ గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎండకు పనులు చేయవద్దని త్రాగునీటిని ఎక్కువగా తాగాలన్నారు.