25 July, 2026 | 5:50 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

25-07-2026 04:49 PM

కుబీర్,(విజయక్రాంతి): ఖానాపూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వెడమ బోజుపటేల్ పటేల్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన వాక్యాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. దేశ ప్రధాని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మామడ లక్ష్మణ్ చందా కుబీర్ బాసర దగ్గర పోలీస్ స్టేషన్లో బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సాయినాథ్ పటేల్ కార్యకర్తలు ఉన్నారు.