9 May, 2026 | 8:16 AM

పశువు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం

09-05-2026 12:00 AM

ఎర్రవల్లి మే 8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా శుక్రవారం ఎర్రవల్లి మండలం యాక్తాపూర్ గ్రామం లో సమగ్ర పశు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం కార్యక్రమం ను గ్రామ సర్పం చ్ విజితా బీసీ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి .శివానంద స్వామి హాజరై పాడి రైతులను ఉద్దేశిం చి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారులు డాక్ట ర్ భువనేశ్వరి, డాక్టర్ వినయ్ కుమార్ ,కార్తీ క్ ,మాసుమన్న పశువైద్యశిబ్బంది మరియు వ్యవసాయ విస్తరణ అధికారి నరేష్, గోపాలమిత్రలు విజయభాస్కర్ ,రాజసింహ భార తిశా ,శ్రీరాములు, మరియు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు....