26 March, 2026 | 3:54 PM

Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •  

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

26-03-2026 02:00 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కాల్వపల్లితండాలో గల 5వ వార్డులో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ మాలోతు సక్రునాయక్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ మార్రెడ్డి సహకారంతో గ్రామంలో మౌలిక సదుపా యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ  కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు బాబునాయక్,వార్డు సభ్యులు మాలోతు చంటి నాయక్,స్వాతి లచ్చీరామ్,రమేష్ నాయక్,జుమ్మాబాయి సోమ్ల, చందర్ రావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.