26-06-2025 07:45:04 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచలోని నవ లిమిటెడ్, పాల్వంచ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో తాటి ఆకుల కళాకృతులు, నవ లిమిటెడ్ సిబ్బంది యొక్క యూనిఫామ్స్ కుట్టి విక్రయించడం ద్వారా రూ. 2,59,690/- వచ్చిన నగదును మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ దేవినేని, వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆపరేషన్ రేర్ అడ్మిరల్ శరత్ బాబు, జనరల్ మేనేజర్ సి ఎస్ ఆర్ ఎంజిఎం ప్రసాద్ చెక్కులను మహిళలకు అందజేయడం జరిగింది.