3 July, 2026 | 5:22 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

తాడువాయిలో సీఎం కప్ ర్యాలీ

17-01-2026 06:11 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం అధికారులు విద్యార్థులతో కలిసి సీఎం కప్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థులలో యువకులలో మనోధైర్యం, ఆత్మస్థైర్యం  పెంపొందించడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సాధించినట్లయితే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు వస్తుందన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్, ఎంపీడీవో సాజిత్ అలీ, తహసిల్దార్ శ్వేతా అధికారులు పాల్గొన్నారు.