10 May, 2026 | 12:53 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

అలయ్ బలయ్‌కు రండి

21-09-2025 12:00 AM

నాగార్జునను ఆహ్వానించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): అక్టోబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టే  అలాయ్ బలాయ్- 2025 కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు నిర్మాత అక్కినేని నాగార్జునను శనివారం బంజారా హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి బొకేను అందజేసి సాధారంగా ఆహ్వానించినట్లు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.

అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టే అలాయ్ బలాయ్ కార్యక్రమానికి తప్పనిసరిగా ఆయ న విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్మ న్ బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు.