26-06-2025 01:10:36 AM
మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక ఆహ్వానం
సనత్నగర్, జూన్ 25: బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 1న బల్కంపేటలో జరగనున్న ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావాలని కోరుతూ బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆలయ కమిటీ సభ్యు లు, అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆహ్వానం అందజేసినవారిలో దేవస్థాన చైర్మన్ సాయిబాబాగౌడ్, ఈవో మహేందర్గౌడ్, గోదాసి అజయ్, ఆర్బి నరేష్, వేణుగౌడ్, సురేష్ వర్మ, వేణు గౌడ్ ఉన్నారు. మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.