04-06-2025 11:36:46 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(State Assembly Speaker Gaddam Prasad) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి నివాసి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి హైదరాబాదుకి వెళ్లి స్పీకర్ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి బర్త్డే విషెస్ చెప్పారు.