13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

కొలువుదీరిన నూతన పాలక వర్గం

16-02-2026 02:53 PM

ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి అడ్లూరి

ధర్మపురి,ఫిబ్రవరి16 (విజయక్రాంతి): ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఛైర్మెన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారo కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్మెన్ గా వేముల నాగలక్ష్మి ,వైస్ చైర్మన్ గా ఇందారపు రామన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మపురి పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విజయపట్టం కట్టిన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనీ ఈ సందర్బంగా ఎన్నికైన నూతన పాలక వర్గానికి మంత్రి అడ్లూరి సూచించారు.