15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లౌకిక పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్

09-11-2025 02:11 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఇందుర్తి వెంకట్ రెడ్డి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కాంగ్రెస్ పార్టీ లౌకిక పునాదులపై ఏర్పడిందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఇందుర్తి వెంకట్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా,ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం ఆదివారం బోరబండ, రాజ్ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.