04-06-2025 12:24:04 AM
- మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు,జూన్3: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని మీర్కాన్పేట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ రే ణుక ఎల్లమ్మ,పోచమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాప న మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి,మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రా మస్థులు ఎమ్మెల్యేని ఘనంగా ఆహ్వానించి,సంప్రదాయ సంపన్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కా వలసిన సౌకర్యాల పరంగా ఎమ్మెల్యే గ్రామస్థులకు హామీ ఇ చ్చారు.గ్రామస్తుల అభ్యర్థనలపై స్పందిస్తూ,భవిష్యత్తులో మరి న్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, స్థానిక మాజీ సర్పంచ్ బ్రాహ్మణపల్లి జ్యోతి చంద్రశేఖర్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,నియోజకవర్గం సీనియర్ నాయకుడు గంగాపురంల క్ష్మీనర్సింహా రెడ్డి, స్థానిక మాజీ ఎంపిటిసి కాకి రాములు,ఎంపిటిసిల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు సురసాని రాజశేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి,డైరెక్టర్లు పొట్టి ఆ నంద్,సురసాని శేఖర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి ,మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఢిల్లీ గణేష్, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్,ఎస్సీ సెల్ సామయ్య,సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి,ఉద్యమకారుడు కాకి నర్సింహ,సీనియర్ నా యకుడు సురసాని సుదర్శన్ రెడ్డి,కార్యదర్శి బర్కం వెంకటేష్, యూత్ నాయకుడు గొర్రెంకల రామకృష్ణ,గ్రామ అధ్యక్షుడు కాసోజు శివప్రసాద్ చారి, నాయకులు శంకరి తిరుపతయ్య, ఢిల్లీ పాండు, అంజయ్య, బొక్క వెంకట్రెడ్డి పాల్గొన్నారు.