23 May, 2026 | 2:48 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి

23-05-2026 02:07 PM

బోథ్,మే 23(విజయక్రాంతి): సోనాల మండలంలో ని పుణ్యానాయక్ తాండ చింతల బోరి గ్రామాల మధ్యన ఉన్న వాగు పైన వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వంతెన నిర్మించడంతోపాటు రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేస్తే దూర భారం తగ్గడంతో పాటు వ్యవసాయదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. పొలం బాట కార్యక్రమంలో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లయితే వర్షాకాలం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.