11 April, 2026 | 12:33 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి

10-12-2025 01:44 AM

మాజీ ఎమ్మెల్యే జి విట్టల్‌రెడ్డి

తానూరు, డిసెంబర్ 9 (విజయక్రాంతి):  బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భామిని తండా గ్రామానికి ఏకగ్రీవం గా సర్పంచ్‌గా ఎన్నుకోబడిన రోహిదాస్, వార్డు సభ్యులు మంగళవారం మాజీ ఎమ్మె ల్యే జి విట్టల్‌రెడ్డిని కలుసుకున్నారు.

ఈ సం దర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. నూ నంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ అభివృద్ధికి నిరం తరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, నాయక్ ఆర్ పుండలిక్, ఉపసర్పంచ్ జాదవ్ అమర్ సింగ్, కారోబార్ అప్పారావు, డావు జాదవ్ మాన్సింగ్ పాల్గొన్నారు.