08-06-2025 12:22:57 AM
భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755
న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలో కరో నా కేసుల సంఖ్య 6వేలకు చేరువలో ఉంది. శనివారం ఉదయం 8 గం టల వరకు భారత్లో కొవిడ్ యా క్టివ్ కేసుల సంఖ్య 5,755 అని కేం ద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కొవిడ్తో నలుగురు మృతి చెందగా..
మొత్తం మరణాల సంఖ్య 59కు పెరిగినట్టయింది. ఇప్పటివరకు కరోనా నుంచి 5,484 మం ది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అ యినట్టు కేంద్రం తెలిపింది. కేరళ ౧806 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణలో 9 కేసులు నమోదయ్యాయి.