1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

త్యాగశీలి అమరుడు శ్రీకాంతాచారి

03-12-2025 02:18 PM

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి జీవితం అజరామరం అని  మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రం అమరుడు శ్రీకాంత చారి వర్థంతి సందర్భముగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ సూర్య చంద్రులు ఉన్నంత వరకు శ్రీకాంతాచారి త్యాగం గుర్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ గుండగాని కవిత,రాములు గౌడ్  జిల్లా నాయకులు గుండగాని దుర్గయ్య. గుండగాని వీరయ్య. పోలేపాక సోమయ్య. కట్ల చంద్రయ్య ,పోలేపాక పరమేష్. గుండగాని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.