28-10-2024 12:00:00 AM
డబ్యూటీటీ చాంపియన్షిప్
న్యూఢిల్లీ: భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బత్రా డబ్ల్యూటీటీ చాంపియన్షిప్లో క్వార్టర్స్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో మనికా 8-11, 8-11, 10-12తో చైనాకు చెందిన క్వియాన్ తియాన్హి చేతిలో పరాజయం చవిచూసింది. 25 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి రెండు గేమ్లు ఓడిన మనికా చివరి గేమ్ను గెలిచినప్పటికీ లాభం లేకపోయింది.