22-06-2025 05:39:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): కుండల మండల కేంద్రంలో గల గజ్జలమ్మ ఆలయా(Gajjalamma Devalayam)నికి భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అక్కడే వంటలు పండుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇలాంటి ఇబ్బంది పడకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.