15 April, 2026 | 12:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నట్టల నివారణ టీకా తప్పనిసరి వేయించండి

24-12-2025 04:18 PM

రైతులకు సర్పంచ్ గీతా రాణి సూచన

నవాబ్ పేట్: గాలి కుంటు వ్యాధి నుంచి రక్షించుకునేందుకు పశువులకు, గొర్రెలు,మేకలకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని నవాబ్ పేట గ్రామ సర్పంచ్ గీతారాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన  నట్టల నివారణ టీకాలు అందించే కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించి మాట్లాడారు.

రైతులకు వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పశువులకు అవసరాన్ని మందులు అందుబాటులో ఉంచి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని ఆరోగ్యంగా ఉంటేనే పశువులు కాపలదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండి అజార్ అలీ, వార్డు సభ్యులు, జేకే ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.