15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

నట్టల నివారణ టీకా తప్పనిసరి వేయించండి

24-12-2025 04:18 PM

రైతులకు సర్పంచ్ గీతా రాణి సూచన

నవాబ్ పేట్: గాలి కుంటు వ్యాధి నుంచి రక్షించుకునేందుకు పశువులకు, గొర్రెలు,మేకలకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని నవాబ్ పేట గ్రామ సర్పంచ్ గీతారాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన  నట్టల నివారణ టీకాలు అందించే కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించి మాట్లాడారు.

రైతులకు వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పశువులకు అవసరాన్ని మందులు అందుబాటులో ఉంచి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని ఆరోగ్యంగా ఉంటేనే పశువులు కాపలదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండి అజార్ అలీ, వార్డు సభ్యులు, జేకే ట్రస్ట్ చైర్మన్ నర్సింహ చారి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.