15 April, 2026 | 12:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

యాత్ర ఆనందం సర్వీసులను సద్వినియోగించుకోవాలి

24-12-2025 04:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): భక్తుల సౌకర్యం కోసం టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో వివిధ పుణ్యక్షేత్రాలకు యాత్రానందం సర్వీసులను నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. బుధవారం నిర్మల్ డిపో ద్వారా మహారాష్ట్ర తుల్జాపూర్ పండరిపూర్ కు బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. భక్తులు కోరిన వెంటనే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సదివించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి అధికారులు రమణ ఏ ఆర్ రెడ్డి ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు