22 July, 2026 | 7:15 PM

Breaking News

వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •  

పుస్తకం ఆవిష్కరణ

24-12-2025 04:31 PM

భైంసా,(విజయక్రాంతి): బైంసా పట్టణం చెందిన తెలంగాణ రచయితల ఫోరం జిల్లా అధ్యక్షులు పుండలి రావు రచించిన తెలంగాణ ఉద్యమకారుల పుస్తకాన్ని బుధవారం డిసిసి మాజీ అధ్యక్షులు శ్రీహరి రావు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల చరిత్రను ఈ పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ స్థానిక నాయకులు ఉన్నారు.