05-12-2025 01:38:08 PM
మఠంపల్లి, (విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ 5వ వార్డు అభ్యర్థిగా ధరవతు నితిన్ నాయక్ శుక్రవారం భీల్యానాయక్ తండా క్లస్టర్ లో గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.