20 March, 2026 | 7:11 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

20-03-2026 02:34 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): వరల్డ్ విజన్ ఆధ్వర్యంల జడ్పిహెచ్ఎస్ లక్ష్మణ్ చందా విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించారు. .. సర్పంచ్ ఓస కవిత రాజు  స్థానిక సబ్ ఇన్స్పెక్టర్... శ్రావణి వరల్డ్ విజన్ మేనేజర్ బ్రహ్మo  పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్ తదితరులు పుస్తకాలను విద్యార్థులకు అందించారు ఎస్సై మాట్లాడుతూ.. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వివిధ స్కాలర్షిప్లను ఉపయోగించుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని.... కావున విద్యార్థులు ఇట్టి స్టడీ మెటీరియల్ ని వేసవి సెలవులలో సద్వినియోగపరుచుకొని వచ్చే సంవత్సరం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లని అందరూ విద్యార్థులు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు..