calender_icon.png 17 June, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ నిర్మాణానికి లక్ష విరాళం

17-06-2025 12:00:00 AM

యాచారం జూన్ 16 :మండల పరిధిలోని మాల్ గ్రామంలో సోమవారం ము త్యాలమ్మ ఆలయ నిర్మాణానికి యాచారం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బట్టు శ్రీనివాస్ ఒక లక్ష విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. భవిష్యత్తులో మా ల్ గ్రామపంచాయతీ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఉపాధ్య క్షులు గొల్లపల్లి భాస్కర్ గౌడ్ , కొప్పుల వెంకటేష్ గౌడ్, బుడగ జంగాల సంగం అధ్య క్షులు కడమంచి రాజు, ఉపాధ్యక్షులు ఆనరాశి రాజు, ప్రధాన కార్యదర్శి ఆనరాశి శ్రీని వాస్ , కార్యదర్శి ఆన రాశి మురళి, కడమం చి శివ, యూత్ అధ్యక్షులు ఇప్ప అంజి ,ఉ పాధ్యక్షులు మోతే రమేష్, తదితరులుపాల్గొన్నారు.