02-12-2025 06:54:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద నిర్మించే అభివృద్ధి పనులకు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యం సంతోష్ గుప్తా చేయూతనందించారు. ఆలయ నిర్మాణానికి 151 సిమెంట్ బస్తాలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కోటగిరి శ్రీధర్ రాకేష్ తదితరులు ఉన్నారు.