సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
05-04-2026 04:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్ ఎస్సీ కాలనీలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమ్ రెడ్డి నరసయ్య, ఎస్ఎన్ రెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు




