15 March, 2026 | 8:47 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

05-11-2025 09:42 PM

సబ్ ఇన్స్పెక్టర్ బాబు..

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నందు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తూ మఠంపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ బాబు మాట్లాడుతూ దూర ప్రయాణాలు చేసేటప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని కోరారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.