17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బ్రాండెడ్ పేర్లతో నకిలీ మందుల దందా

13-01-2026 12:21 PM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లో(Quthbullapur) డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పలు ఔషధ దుకాణాల్లో డీసీఏ అధికారులు దాడులు(Drug Control raids) నిర్వహించారు. దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్లు వేసి నకిలీ మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. మెడికల్ షాప్ యజమాని మల్లికార్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.