17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

03-11-2025 01:01 AM

ఉచిత చేప పిల్లల పంపిణీ

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్ నవంబర్ 2 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  అన్నారు, ఆదివారం  నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం  అందిస్తున్న ఉచిత చేప పిల్లల ను చెరువులోవదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియెజకవర్గ వ్యాప్తంగా 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి సభ్యులు వినియోగించుకోవాలి ఆయన  సూచించారు .

మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి,  నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,  కౌన్సిలర్లు ,నాయకులు  పన్నాల రాఘవరెడ్డి , గాజుల సుకన్య యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, కొండ వెంకన్న గౌడ్, లక్ష్మీనారాయణ, మత్సశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.